జాతీయ వార్తలు
భారత్ లో మళ్లీ లాక్ డౌన్..? వైరల్ వార్తలపై కేంద్రం క్లారిటీ
ప్రతిఘటన న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. “ఇంకొన్ని రోజుల్లో లాక్డౌన్ అమలు” అంటూ వస్తున్న సందేశాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే...
సోషల్ మీడియా వేదికలు కంటెంట్ సృష్టికర్తలకు న్యాయమైన ఆదాయ భాగస్వామ్యం కల్పించాలి
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కానుగుల సాయి కిషోర్న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికలు కంటెంట్...
బంగారం ధరలు రికార్డు స్థాయిలో – ప్రపంచ బంగారం నిల్వలు, పూర్తి విశ్లేషణ
🟡 బంగారం ధరలు రికార్డు స్థాయిలో
తాజా ధరలు, ప్రపంచ మార్కెట్లో కలకలం
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో ఊగిసలాట కారణంగా బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ...


