ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జూబ్లీహిల్స్ లోని చేవెళ్ల మాజీ ఎంపీ డా. జి రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ మృతి చెందడంతో వారి నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి , మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.
